సిద్దిపేట:
తెలంగాణ
కోసం
ఆత్మహత్యలు
చేసుకోవద్దని
కోరుతూ
ఈ
నెల
17న
సిద్దిపేట
పాతబస్టాండ్
దీక్షా
శిబిరం
వద్ద
50
మంది
క
ళాకారులతో
ఆట-పాట-మాట
క
ళా
ప్రదర్శనతో
తెలంగాణ
ధూం...ధాం...కార్యక్రమం
నిర్వహిస్తున్న
ట్లు
మయూరి
జానపద
కళాసమితి
వ్యవస్థాపక
అధ్యక్షుడు
మయూరి
భా
స్కర్
తెలిపారు.
ఈమేరకు
తెలంగాణ
ధూం...ధాం...కరపత్రాన్ని
విడుదల
చేశారు.
అనంతరం
ఆయన
మీడియాతో
మాట్లాడుతూ...తెలంగాణ
విమోచన
దినోత్సవాన్ని
పురస్కరించుకొని
సెప్టెంబర్
17న
సాయంత్రం
4
గంటలకు
ఆట-పాట
కార్యక్రమం
నిర్వహిస్తున్నట్లు
చెప్పారు.
తెలంగాణ
కళాకారుల
జాక్
ఆధ్వర్యంలో
నిర్వహించే
ఈ
ధూం
ధాం
కార్యక్రమంలో
బుర్రకథ,
యక్షగానం,
ఒగ్గు
కథ,
పల్లె
సుద్దులు,
జానపదుల
కళారూపాల
ద్వారా
తెలంగాణ
ప్రజలకు
అర్థమయ్యే
రీతిలో
వివరిస్తామన్నారు.
ఈ
కార్యక్రమానికి
కళాకారులు
మధుప్రియ,
ఆకునూరి
దేవయ్య,
జడల
రమేశ్,
మిట్టపల్లి
సురేందర్లు
హాజరవుతారని
చెప్పారు.