హైదరాబాద్:
తమ
సమస్యలు
పరిష్కరించాలంటూ
ఎమ్మెల్యే,
బిజెపి
రాష్ట్ర
అధ్యక్షుడు
కిషన్
రెడ్డి
అధ్వర్యంలో
హోంగార్డులు
సచివాలయ
ముట్టడికి
యత్నించారు.
దీనిని
పోలీసులు
అడ్డుకొన్నారు.
ముట్టడి
ఉద్రిక్తతగా
మారి
పోలీసులు
హోంగార్డులపై
లాఠీచార్జి
చేశారు.
మహిళా
హోంగార్డులపైనా
పోలీసులు
తమ
ప్రతాపం
చూపారు.
ఈ
ఘర్షణలో
కిషన్
రెడ్డి
తలకు
గాయాలయ్యాయి.
అనంతరం
పోలీసులు
అయన్ను
అరెస్టు
చేశారు.