జగన్ కు పెద్ద దెబ్బ: నెల్లూరు డిసిసి అధ్యక్షుడు గోపాల్ రెడ్డికి షోకాజ్
కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజగోపాల్ రెడ్డితో కలిసి గోపాల్ రెడ్డి వైయస్ జగన్ ఓదార్పు యాత్రకు ఏర్పాట్లు చేస్తున్నారు. గోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీసు జారీ చేయడం ద్వారా జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొంటున్నవారికి ఓ హెచ్చరికగా భావిస్తున్నారు. జగన్ ఓదార్పు యాత్రకు పార్టీ అనుమతి లేదనే విషయాన్ని కూడా ఆ రూపంలో చెప్పినట్లయింది.
Comments
వైయస్ జగన్ కాంగ్రెసు గోపాల్ రెడ్డి నెల్లూరు జిల్లా హైదరాబాద్ ys jagan congress gopal reddy hyderabad
Story first published: Thursday, September 16, 2010, 14:26 [IST]