వైయస్ జగన్ మామ రవీంద్రనాథ్ రెడ్డిపై ఎరువుల కేసు
రవీంద్రనాథ్ రెడ్డిపై కేసు నమోదు చేసే విషయంపై సంబంధిత అధికారులు తర్జనభర్జనలు పడుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన రవీంద్రనాథ్ రెడ్డి ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నారు. రవీంద్రనాథ్ రెడ్డిపై కేసు నమోదైతే వైయస్ జగన్ పై కూడా దాని ప్రభావం పడే అవకాశం ఉంది.
Comments
Story first published: Friday, September 17, 2010, 16:22 [IST]