వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బీమా సొమ్ము కోసం బాలుడి కిడ్నాప్, దారుణ హత్య
కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న జిల్లా ఎస్పీ హరికుమార్, పోలీస్ యంత్రాంగం అవిశ్రాంతంగా దర్యాప్తు నిర్వహించారు. అయినా బాలుడిని ప్రాణాలను కాపాడలేకపోయారు. చివరకు బాలుడి మృతదేహాన్ని గుర్తించిన స్థానిక పోలీసులు పోస్ట్మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రాహుల్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Comments
Story first published: Saturday, September 18, 2010, 11:40 [IST]