హైదరాబాద్:
రాజధాని
హైదరాబాద్
లోని
గాంధీ
ఆసుపత్రిలో
కలుషిత
ఆహారం
తిని
40మంది
వైద్యులు
అస్వస్థతకు
గురయ్యారు.
శుక్రవారం
ఆసుపత్రిలో
ఓసదస్సులో
40మంది
వైద్యులు
పాల్గొన్నారు.
సమావేశం
మధ్యలో
స్నాక్స్
తీసుకునే
సమయంలో
పద్మారావునగర్లోని
ఓ
బేకరీ
నుంచి
తెచ్చిన
ఆహారపదార్థాలను
వీరు
తిన్నారు.
ఐతే
ఆ
పదార్థాలు
తిన్న
తరువాత
శనివారం
నుంచి
వాంతులతో
అస్వస్థతకు
గురయ్యారు.
ఆయా
వైద్యులు
తమ
తమ
ప్రాంతాల్లో
చికిత్స
చేయించుకుంటున్నట్లు
సమాచారం.
కాగా
సంబంధిత
అధికారులు
పద్మారావునగర్
లోని
ఆ
బేకరీని
పరిశీలించారు.