హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కలుషిత ఆహారం తిని 40 మంది వైద్యులకు అస్వస్థత

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్‌: రాజధాని హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో కలుషిత ఆహారం తిని 40మంది వైద్యులు అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం ఆసుపత్రిలో ఓసదస్సులో 40మంది వైద్యులు పాల్గొన్నారు. సమావేశం మధ్యలో స్నాక్స్ తీసుకునే సమయంలో పద్మారావునగర్‌లోని ఓ బేకరీ నుంచి తెచ్చిన ఆహారపదార్థాలను వీరు తిన్నారు. ఐతే ఆ పదార్థాలు తిన్న తరువాత శనివారం నుంచి వాంతులతో అస్వస్థతకు గురయ్యారు. ఆయా వైద్యులు తమ తమ ప్రాంతాల్లో చికిత్స చేయించుకుంటున్నట్లు సమాచారం. కాగా సంబంధిత అధికారులు పద్మారావునగర్ లోని ఆ బేకరీని పరిశీలించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X