కరీంనగర్ లో 11 రోజులుగా విద్యుత్ లేక కష్టాలు
కాగా విద్యుత్ పునరుద్ధరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో స్థానిక తెరాస ఎమ్మెల్యేలు ధర్నాకు దిగారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అయినప్పటికీ పునరుద్ధరణకు మరో 2 రోజులు పట్టే అవకాశం ఉంది. 3 లైన్లు పునరుద్ధరణకు సమయం తీసుకోనుంది. ఐతే అధికారుల నిరాసక్తతకు తోడుగా వర్షం కూడా భారీగా కురుస్తుండటంతో పనులకు ఆటంకం ఎర్పడుతోంది.
Comments
Story first published: Monday, September 20, 2010, 11:17 [IST]