నెల్లూరు:
పొట్టి
శ్రీరాములు
నెల్లూరు
జిల్లాలో
రెండున్నర
సంవత్సరాల
చిన్నారిని
సజీవ
దహనం
చేసిన
హృదయవిదారకమైన
సంఘటన
చోటుచేసుకుంది.
కొండాపూర్
మండలంలోని
ఇసుకపల్లిలో
ఈ
ఘటన
జరిగింది.
భార్యాభర్తల
మధ్య
తగాదా
రావటంతో
వారు
ఆ
కోపంలో
పక్కనే
ఉన్న
తమ
రెండున్నర
సంవత్సరాన
చిన్నారిపై
కిరోసిన్
పోసి
నిప్పంటించారు.
దీంతో
ఆ
చిన్నారి
అక్కడికక్కడే
మృతిచెందింది.
చిన్నారిని
సజీవ
దహనం
చేసిన
దంపతులను
శిక్షించాలని
గ్రామస్తులు
కోరుతున్నారు.