నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దంపతుల మధ్య గొడవ: చిన్నారి సజీవ దహనం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nellore
నెల్లూరు: పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో రెండున్నర సంవత్సరాల చిన్నారిని సజీవ దహనం చేసిన హృదయవిదారకమైన సంఘటన చోటుచేసుకుంది. కొండాపూర్ మండలంలోని ఇసుకపల్లిలో ఈ ఘటన జరిగింది. భార్యాభర్తల మధ్య తగాదా రావటంతో వారు ఆ కోపంలో పక్కనే ఉన్న తమ రెండున్నర సంవత్సరాన చిన్నారిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. దీంతో ఆ చిన్నారి అక్కడికక్కడే మృతిచెందింది. చిన్నారిని సజీవ దహనం చేసిన దంపతులను శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X