తెలంగాణలో తిరగనివ్వం: ఆ మంత్రులకు ఒయు జెఎసి హెచ్చరిక
కాగా, మంత్రులను కాంగ్రెసు శాసనసభ్యుడు తూర్పు జయప్రకాష్ రెడ్డి సమర్థించారు. ప్రభుత్వంలో ఉండి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు ఆ నలుగురు పార్లమెంటు సభ్యులు వత్తాసు పలుకుతున్నారని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఆ నలుగురు ఎంపిలపై తాము పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు.
Comments
Story first published: Tuesday, September 21, 2010, 12:48 [IST]