హైదరాబాదులో భర్తను కిరాతకంగా చంపిన భార్య
ముగ్గురు కలసి రోకలి బండతో కొట్టడంతో ఇస్మాయిల్ ప్రాణాలు కోల్పోయాడు. మీర్పేట పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నాడు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
Comments
Story first published: Tuesday, September 21, 2010, 14:02 [IST]