హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాదులో భర్తను కిరాతకంగా చంపిన భార్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్‌: హైదరాబాద్‌ లోని సరూర్ నగర్ మండలం నాదర్ ‌గుల్ ‌లో బిడ్డలతో కలసి ఓ భార్య భర్తను హత్య చేసింది. విద్యాశాఖలో పనిచేస్తున్న ఇస్మాయిల్‌, భార్య అక్తర్‌ బేగం, ఇద్దరు పిల్లలతో కలసి నాదర్‌గుల్‌లో నివాసముంటున్నాడు. భర్త వేధింపులు అధికం కావడంతో ఇద్దరు కొడుకులతో కలసి అక్తర్‌ బేగం ఇస్మాయిల్‌ ను హతమార్చింది.

ముగ్గురు కలసి రోకలి బండతో కొట్టడంతో ఇస్మాయిల్‌ ప్రాణాలు కోల్పోయాడు. మీర్‌పేట పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నాడు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X