ఖైరతాబాద్ వినాయకుడికి ముఖ్యమంత్రి రోశయ్య పూజలు
హైదరాబాదులో ప్రశాంతతను కాపాడాలని హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నట్లు ఆమె తెలిపారు. ప్రజలు శాంతియుత వాతావరణంలో వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటారని ఆశిస్తున్నట్లు ఆమె తెలిపారు.
Comments
Story first published: Wednesday, September 22, 2010, 15:34 [IST]