ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అదిలాబాద్ లో ఐసిఐసిఐ బ్యాంక్ ఉద్యోగిని కిడ్నాప్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Adilabad
అదిలాబాద్: అదిలాబాద్ జిల్లాలో ఓ బ్యాంక్ ఉద్యోగిని అపహరణకు గురయ్యింది. రామగుండం ఐసిఐసిఐ బ్యాంక్ బ్రాంచ్ లో పనిచేస్తున్న స్వర్ణలత అనే ఉద్యోగిని మంగళవారం ఉదయం అదే జిల్లాలోని మందమర్రిలో అపహరణకు గురయ్యింది. దీంతో స్వర్ణలత తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసుకు కేసు నమోదు చోసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

కాగా వరంగల్ జిల్లాలోని హన్మకొండకు చెందిన వేణు అనే వ్యక్తి స్వర్ణలతను కిడ్నాప్ చేసినట్లుగా అనుమానిస్తున్నారు. వేణుతో స్వర్ణలతకు రెండేళ్ల క్రితం నిశ్చితార్థం అయ్యింది. అయితే వారిద్దరి మధ్య విభేదాలు రావటంతో పెళ్లి రద్దయింది. ఆ తరువాత వేణు స్వర్ణలతను పలుమార్లు వేధింపులకు గురిచేసినట్లు చెబుతున్నారు. వేణుకు ఫోన్ చేసినప్పటికీ ఆయన ఫోన్ స్విచాప్ వస్తోంది. దీంతో పోలీసులకు వేణుపై మరింత అనుమానం బలపడింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X