నాకు ఉరి శిక్షి వేయండి: అయేషా కేసు నిందితుడు సత్యంబాబు
Districts
oi-Nageshwara Rao M
By Nageswara Rao
|
విజయవాడ:
ఆయేషా
హత్య
కేసులో
నిందితుడు
సత్యంబాబు
తనకు
ఉరిశిక్ష
వేయాల్సిందిగా
కోరుతున్నాడు.
బుధవారం
తుది
విచారణ
జరుగుతున్నది.
తీర్పు
మరో
కొద్ది
సేపటిలో
వెలువడనుంది.
విచారణ
సందర్బంగా
జడ్జి
నీకు
ఏ
శిక్ష
కావాలని
సత్యంబాబుని
అడిగితే
నాకు
ఉరి
వేయండి.
నా
కుటుంబానికి
నేనే
ఆధారం.
కాబట్టి
నాకు
యావజ్జీవం
కన్నా
ఉరి
వేయండి.
ఆ
తరువాత
నా
కుటుంబానికి
న్యాయం
చేయండని
కోరాడు.
కాగా
ఈ
కేసులో
మొదట
బడా
రాజకీయ
నాయకుడి
బంధువైన
లడ్డును
నిందితుడిగా
పేర్కొనగా
ఆ
తరువాత
సత్యంబాబు
తెరపైకి
వచ్చాడు.
దీంతో
పోలీసులు
వ్యవహారంలో
అనుమానాలు
బలపడుతున్నాయి.
కొందరు
పెద్దవాళ్లు
రక్షించడానికే
పోలీసులు
సత్యంబాబును
ఇరికించారనే
వాదనలు
వినిపిస్తున్నాయి.
మృతురాలు
తల్లి,
మహిళా
సంఘాలు
కూడా
సత్యంబాబు
నిర్దోషిగా
పేర్కొంటున్నారు.