విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నాకు ఉరి శిక్షి వేయండి: అయేషా కేసు నిందితుడు సత్యంబాబు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

Vijayawada
విజయవాడ: ఆయేషా హత్య కేసులో నిందితుడు సత్యంబాబు తనకు ఉరిశిక్ష వేయాల్సిందిగా కోరుతున్నాడు. బుధవారం తుది విచారణ జరుగుతున్నది. తీర్పు మరో కొద్ది సేపటిలో వెలువడనుంది. విచారణ సందర్బంగా జడ్జి నీకు ఏ శిక్ష కావాలని సత్యంబాబుని అడిగితే నాకు ఉరి వేయండి. నా కుటుంబానికి నేనే ఆధారం. కాబట్టి నాకు యావజ్జీవం కన్నా ఉరి వేయండి. ఆ తరువాత నా కుటుంబానికి న్యాయం చేయండని కోరాడు. కాగా ఈ కేసులో మొదట బడా రాజకీయ నాయకుడి బంధువైన లడ్డును నిందితుడిగా పేర్కొనగా ఆ తరువాత సత్యంబాబు తెరపైకి వచ్చాడు. దీంతో పోలీసులు వ్యవహారంలో అనుమానాలు బలపడుతున్నాయి. కొందరు పెద్దవాళ్లు రక్షించడానికే పోలీసులు సత్యంబాబును ఇరికించారనే వాదనలు వినిపిస్తున్నాయి. మృతురాలు తల్లి, మహిళా సంఘాలు కూడా సత్యంబాబు నిర్దోషిగా పేర్కొంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X