నిమ్స్ నుంచి సత్యం కంప్యూటర్స్ రామలింగరాజు డిశ్చార్జి
రామలింగరాజుకు హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను సిబిఐ వ్యతిరేకిస్తోంది. రామలింగరాజుకు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ సిబిఐ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై శుక్రవారమే సుప్రీంకోర్టు రామలింగ రాజుకు నోటీసులు జారీ చేసింది.
Comments
Story first published: Saturday, October 2, 2010, 12:37 [IST]