వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భువనగిరిలో గూడ్సు రైలు బోగీనుంచి ఎగిసిన మంటలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nalgonda
నల్గొండ: నల్లగొండ జిల్లా ఓ గూడ్సు రైలులో మంటలు ఎగిసిపడటంతో స్థానికంగా ప్రజలు భయాందోళనకు గురయ్యారు. భువనగిరి రైల్వేస్టేషన్‌లో నిలిచి ఉన్న గూడ్సు రైలులోని ఓ భోగీలో నుంచి ఒక్కసారిగా మంటలు వచ్చాయి. ఆ గూడ్సు రైలు బొగ్గుతో నిండి ఉన్నది.దాంతో ఓ బోగీలోని బొగ్గుకు మంటలు అంటుకున్నాయి. మంటలు రేగటంతో అందులో బొగ్గు ఉండటంతో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే మంటలు వ్యాపించకుండా ఉండటానికి ఫైరింజన్ లను రప్పించారు. మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నాలు చేస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X