నల్గొండ:
నల్లగొండ
జిల్లా
ఓ
గూడ్సు
రైలులో
మంటలు
ఎగిసిపడటంతో
స్థానికంగా
ప్రజలు
భయాందోళనకు
గురయ్యారు.
భువనగిరి
రైల్వేస్టేషన్లో
నిలిచి
ఉన్న
గూడ్సు
రైలులోని
ఓ
భోగీలో
నుంచి
ఒక్కసారిగా
మంటలు
వచ్చాయి.
ఆ
గూడ్సు
రైలు
బొగ్గుతో
నిండి
ఉన్నది.దాంతో
ఓ
బోగీలోని
బొగ్గుకు
మంటలు
అంటుకున్నాయి.
మంటలు
రేగటంతో
అందులో
బొగ్గు
ఉండటంతో
రైల్వే
అధికారులు
అప్రమత్తమయ్యారు.
వెంటనే
మంటలు
వ్యాపించకుండా
ఉండటానికి
ఫైరింజన్
లను
రప్పించారు.
మంటలను
ఆర్పేందుకు
ఫైర్
సిబ్బంది
ప్రయత్నాలు
చేస్తోంది.