నయనతార పెళ్లికి చెక్: ప్రభుదేవా భార్య రమలత్ మరో పిటిషన్

నయనతారకు దగ్గరైనప్పటి నుంచి ప్రభుదేవా ఇంటికి సరిగా రావడం లేదని, తననూ పిల్లలనూ గాలికి వదిలేశాడని ఆమె ఆరోపించారు. తనకు ముగ్గురు కొడుకులు పుట్టారని, వారిలో ఒక కొడుకు క్యాన్సర్ తో మరణించాడని ఆమె చెప్పారు. పైగా, విడాకులు ఇవ్వడానికి తనకు నయనతార 3.85 కోట్ల రూపాయలు ఇచ్చి ఒప్పందం కుదిర్చినట్లు వార్తలు వచ్చాయని, ఇది మరింతగా కలత పెట్టేదిగా ఉందని ఆమె అన్నారు. ప్రభుదేవాకు, రమలత్ కు మధ్య 1995 సెప్టెంబర్ 8వ తేదీన వివాహం జరిగింది.
More From
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications