శంషాబాద్ విమానాశ్రయంలో గంటల కొద్దీ చంద్రబాబు నిరీక్షణ
చంద్రబాబు నాయుడు అదే ఫ్లైట్ వెళ్లాల్సి ఉంది. దీంతో ఆయన గురువారం ఉదయం తొమ్మిది గంటలనుండి విమానాశ్రయంలోనే నిరీక్షిస్తున్నారు. ఈ వార్త రాసేటప్పటి వరకు ఉదయం 11 గంటల వరకు కూడా ఆయన లాంజ్ లోనే నిరీక్షిస్తూ కూర్చున్నారు. గురువారం నుంచి చంద్రబాబు తూర్పు గోదావరి పర్యటన ఉన్న విషయం తెలిసిందే. ఆయన ఈ పర్యటన నిమిత్తం కింగ్ ఫిషర్ విమానంలో రాజమండ్రి వరకు వెళ్లాల్సి ఉంది. దీంతో ఆయన తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో తీవ్ర జాప్యం ఏర్పడింది.
Comments
చంద్రబాబు నాయుడు శంషాబాద్ విమానాశ్రయం ఆర్జీఐఏ హైదరాబాద్ chandrababu naidu shamshabad airport rgia kingfisher hyderabad
Story first published: Thursday, October 7, 2010, 11:02 [IST]