వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాంగ్రెసు నాయకత్వంపై వైయస్ జగన్ క్యాంప్ ఎదురుదాడి
వైయస్ జగన్ ఓదార్పు యాత్ర కోసం బహిష్కృత నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం యజ్ఞం జరిగింది. ఈ సమావేశంలో వైయస్ జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొనాలని ప్రతిజ్ఞ చేశారు. జగన్ ఓదార్పు యాత్రపై పిసిసి నాయకత్వం తీరును, తమపై పిసిసి తీసుకుంటున్న చర్యలను కోటంరెడ్డి శ్రీధర రెడ్డి తప్పు పట్టారు. ఓదార్పు యాత్ర పార్టీని బలోపేతం చేస్తుందని ఆయన అన్నారు. వైయస్ జగన్ ఓదార్పు యాత్రలో సోనియా, రాహుల్ గాంధీలు పాల్గొంటే బాగుంటుందని ఆయన అన్నారు.
యాగం తర్వాత జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు నాయకులు, కార్యకర్తలు సమావేశమయ్యారు.
Comments
నెల్లూరు మేకపాటి రాజమోహన్ రెడ్డి వైయస్ జగన్ ఓదార్పు యాత్ర nellore district mekapati rajamohan reddy ys jagan odarpu yatra
Story first published: Friday, October 8, 2010, 14:49 [IST]