చెన్నై:
ప్రముఖ
తమిళ
నటుడు,
దర్శకుడు
ఎస్ఎస్
చంద్రన్
కన్నుమూశారు.
శుక్రవారం
అర్థరాత్రి
సమయంలో
ఆయన
తుది
శ్వాస
విడిచినట్లు
సమాచారం.
తిరువరూర్
జిల్లాలోని
ముత్తుపేట
సమీపంలో
జరిగిన
ఓ
బహిరంగ
సభలో
ప్రసంగిస్తుండగా
ఆయనకు
ఛాతీలో
నొప్పి
వచ్చినట్లు
సమాచారం.
ఎస్ఎస్
చంద్రన్
అన్నాడియంకె
నాయకుడు
కూడా.
అన్నాడియంకె
నుంచి
ఆయన
రాజ్యసభకు
ప్రాతినిధ్యం
వహిస్తున్నారు.