వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగం, పింఛన్: ఎంపీ పొన్నం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ponnam Prabhakar
కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర్రం వస్తే అమరవీరుల కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం ఇవ్వటంతో పాటు పింఛన్ కూడా అందిస్తామని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం నిజామాబాద్ లో అమరవీరుల సంస్మరణ సభకు వెళుతున్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులు జమ్మికుంటలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆయన కోరారు.

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కోసం తెలంగాణలోని అన్ని పార్టీలు, సంఘాలు కాంగ్రెస్ పార్టీతో కలిసి రావాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. తెరాస అధ్యక్షుడు కెసిఆర్, ప్రజా ఫ్రంట్ ఏర్పాటు చేసిన గద్దర్ తో సహా ఏ పార్టీ అయినా, ఏ ఉద్యమ సంస్థ అయినా కాంగ్రెస్ తో కలిస్తేనే మంచిదని ఆయన ఆకాంక్షించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X