హైదరాబాద్ లో అర్ధరాత్రి యువకుల వీరంగం: ఇద్దరికి తీవ్ర గాయాలు
Districts
oi-Srinivas G
By Srinivas
|
హైదరాబాద్:
రాజధాని
నగరంలోని
హైదరాబాద్లోని
రహీంపురాలో
శనివారం
అర్ధరాత్రి
దాటిన
తర్వాత
రెండు
వర్గాలకు
చెందిన
వారి
మధ్య
తీవ్ర
ఘర్షణ
చోటు
చేసుకుంది.
కుల్సుంపురా
పోలీసు
స్టేషన్
పరిధిలోని
రహీంపురాలో
ఈ
ఘటన
చోటు
చేసుకుంది.
శనివారం
అర్ధరాత్రి
12
గంటల
ప్రాంతంలో
ఓ
వర్గానికి
చెందిన
ఇద్దరు
యువకులు
ఆ
ప్రాంతమంతా
కలిజ
తిరుగుతూ
వీరంగం
సృష్టించారు.
అడ్డుకున్న
కొందరిపై
దురుసుగా
ప్రవర్తించారు.
అడ్డుకున్న
వారిపై
దాడికి
దిగారు.
దీంతో
అడ్డుకున్న
వారూ
రెచ్చిపోయారు.
అరగంటపాటు
ఇరువర్గాలు
ఒకరిమీద
ఒకరు
రాళ్ల
వర్షం
కురిపించుకున్నారు.
ఆ
దాడిలో
ఇద్దరు
యువకులు
గాయపడ్డారు.
వారిని
చికిత్స
కోసం
వెంటనే
దగ్గరలోని
ఉస్మానియా
ఆసుపత్రికి
తరలించారు.విషయం
తెలుసుకున్న
పోలీసులు
వెంటనే
ఆ
ప్రాంతంలో
బలగాలను
మోహరించారు.
ఎలాంటి
ఘర్షణలు
చోటు
చేసుకోకుండా
పరిస్థితి
అదుపులో
ఉంచారు.