జయలలిత తలకు రూ. 55 కోట్లు: జయ టీవీకి బెదిరింపు లేఖలు
జయలలితకు వచ్చిన బెదిరింపు లేఖలపై జయ టీవీ వైస్ ప్రెసిడెంట్ (న్యూస్) కెపి సునీల్ డిజిపికి, చెన్నై పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. వాటి ప్రతులను మీడియాకు విడుదల చేశారు. బెదిరింపు లేఖలకు వివిధ చిరునామాల నుంచి వచ్చినట్లు వాటిని బట్టి తెలుస్తోంది. బెదిరింపు లేఖలపై వెంటనే దర్యాప్తు చేపట్టి, ఆ లేఖల వెనక ఉన్నవారిని వెంటనే అరెస్టు చేయాలని సునీల్ డిమాండ్ చేశారు.
Comments
Story first published: Friday, October 15, 2010, 11:35 [IST]