పబ్బులపై ఎక్సైజ్ ఎన్ఫోర్సుమెంటు దాడులు: నిర్వాహకుల అరెస్టు
దాడి అనంతరు అగర్వాల్ విలేకరులతో మాట్లాడారు. పబ్ లలోకి ఇకనుండి మైనర్లకు ప్రవేశం కల్పిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పబ్ నిర్వాహకులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. అంతే కాకుండా నిబంధనల ప్రకారమే పబ్బును నిర్వహించాన్నారు. నిర్వాహకులు సమయానికి పబ్బును మూసివేయాలని చెప్పారు.
Comments
Story first published: Sunday, October 17, 2010, 15:38 [IST]