హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పబ్బులపై ఎక్సైజ్ ఎన్ఫోర్సుమెంటు దాడులు: నిర్వాహకుల అరెస్టు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Pub
హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాదులోని బేగంపేట, జూబ్లీహిల్స్ తో పాటు పలు ప్రాంతాల పలు పబ్బులపై ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు దాడి చేశారు. నగరంలోని 10 క్లబ్ లపై దాడి నిర్వహించారు. మద్యం సేవిస్తున్న ఇద్దరు మైనర్లను పట్టుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పబ్బును నడుస్తున్న ఫ్యూజన్ 9, ఎక్స్ ట్రీమ్ పబ్బులను సీజ్ చేసి, పబ్బు నిర్వాహకులను అరెస్టు చేసినట్టు ఎక్సైజ్ ఎన్ ఫైర్సు మెంట్ అధికారి విలేకరులతో అగర్వాల్ చెప్పారు.

దాడి అనంతరు అగర్వాల్ విలేకరులతో మాట్లాడారు. పబ్ లలోకి ఇకనుండి మైనర్లకు ప్రవేశం కల్పిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పబ్ నిర్వాహకులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. అంతే కాకుండా నిబంధనల ప్రకారమే పబ్బును నిర్వహించాన్నారు. నిర్వాహకులు సమయానికి పబ్బును మూసివేయాలని చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X