వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వైయస్ జగన్ ఓదార్పు యాత్రపై సమీక్షించలేదు: ఆనం రామనారాయణ రెడ్డి
అధికారులతో జరిపిన భేటీలో ఓదార్పు యాత్రకు సంబంధించిన ప్రస్తావనే రాలేదన్నారు. అసలు ఆ అంశం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో తొలి నుంచి అనుసరిస్తున్న వైఖరినే ఇక ముందు కూడా కొనసాగిస్తామని చెప్పారు. తన కుటుంబంపై గోనె ప్రకాశ్రావు చేసిన విమర్శలను ప్రస్తావించగా ' గోనె ప్రకాశ్రావు వ్యాఖ్యలపై కూడా స్పందించాలా? ఆయన కేడర్ ఏమిట'ని ప్రశ్నించారు.
Comments
వైయస్ జగన్ నెల్లూరు జిల్లా ఆనం రామనారాయణ రెడ్డి ఓదార్పు యాత్ర ys jagan nellore district anam ramnarayana reddy odarpu yatra
Story first published: Sunday, October 17, 2010, 10:35 [IST]