నయనతార, ప్రభుదేవాలు 23న కోర్టుకు హాజరు కావాలని కోర్టు ఆదేశం
తన భర్త ప్రభుదేవా నయనతారతో ఉంటున్నాడని, కొన్నాళ్లుగా తనకు దూరంగా ఉంటున్నాడని ఇటీవల ఆమె కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఆ మరుసటి రోజే మరో పిటీషన్ లో ప్రభుదేవాను తనతో కలిసి ఉండాలని, తనను తన పిల్లలను పోషించాలని రమాలత్ మరో పిటీషన్ వేశారు. ఆ తరువాత కోర్టు నయనతారకు, ప్రభుదేవాకు సమన్లు పంపింది.
Comments
Story first published: Tuesday, October 19, 2010, 14:05 [IST]