చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నయనతార, ప్రభుదేవాలు 23న కోర్టుకు హాజరు కావాలని కోర్టు ఆదేశం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Prabhu Deva
చెన్నై: చిత్ర కథానాయిక నయనతార, కొరియైగ్రాఫర్ ప్రభుదేవాలు ఈ నెల 23న కోర్టులో హాజరు కావాల్సిందిగా చెన్నై ఫ్యామిలీ కోర్టు ఆదేశించింది. ప్రభుదేవా భార్య రమాలత్ నయనతార, ప్రభుదేవాలపై ఫ్యామిలో కోర్టులో వేసిన పిటీషన్ మేరకు కోర్టు హాజరు కావాల్సిందిగా వారిని ఆదేశించింది. ప్రభుదేవా భార్య రమాలత్ ను కాదని హీరోయిన్ నయనతారతో కలిసి తిరుగుతున్న విషయం తెలిసిందే.

తన భర్త ప్రభుదేవా నయనతారతో ఉంటున్నాడని, కొన్నాళ్లుగా తనకు దూరంగా ఉంటున్నాడని ఇటీవల ఆమె కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఆ మరుసటి రోజే మరో పిటీషన్ లో ప్రభుదేవాను తనతో కలిసి ఉండాలని, తనను తన పిల్లలను పోషించాలని రమాలత్ మరో పిటీషన్ వేశారు. ఆ తరువాత కోర్టు నయనతారకు, ప్రభుదేవాకు సమన్లు పంపింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X