గద్దర్ వ్యతిరేకం వర్గం తెలంగాణ కమిటీ: విమలక్క సారథ్యం

ఉద్యమం ద్వారా మాత్రమే తెలంగాణ వస్తుందని తాము కూడా గట్టిగా నమ్ముతున్నామని, అయితే ఎన్నికలను కూడా పోరాట రూపంగా గుర్తించాలనేది తమ అభిప్రాయమని ఆమె అన్నారు. తెలంగాణ సాధన కోసమే తాము కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బైరాన్ పల్లిలో పుట్టిన సర్దార్ పాపన్న ఖిలాషాపురంలో ఉండి ఉద్యమాలు చేశాడని, ఆయనను ఆదర్శంగా తీసుకొని త్వరలో ఖిలాషాపురం వెళ్లి అక్కడి పాపన్న విగ్రహం ముందు తెలంగాణ సాధన కోసం ప్రమాణం చేస్తామని చెప్పారు. గద్దర్ తో వ్యతిరేకించిన వర్గం ఈ కమిటీని ఏర్పాటు చేసింది.
More From
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications