గద్దర్ వ్యతిరేకం వర్గం తెలంగాణ కమిటీ: విమలక్క సారథ్యం

ఉద్యమం ద్వారా మాత్రమే తెలంగాణ వస్తుందని తాము కూడా గట్టిగా నమ్ముతున్నామని, అయితే ఎన్నికలను కూడా పోరాట రూపంగా గుర్తించాలనేది తమ అభిప్రాయమని ఆమె అన్నారు. తెలంగాణ సాధన కోసమే తాము కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బైరాన్ పల్లిలో పుట్టిన సర్దార్ పాపన్న ఖిలాషాపురంలో ఉండి ఉద్యమాలు చేశాడని, ఆయనను ఆదర్శంగా తీసుకొని త్వరలో ఖిలాషాపురం వెళ్లి అక్కడి పాపన్న విగ్రహం ముందు తెలంగాణ సాధన కోసం ప్రమాణం చేస్తామని చెప్పారు. గద్దర్ తో వ్యతిరేకించిన వర్గం ఈ కమిటీని ఏర్పాటు చేసింది.
More From
-
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!!












Click it and Unblock the Notifications