ముఖ్యమంత్రి రోశయ్య సాక్షిగా విద్యార్థులను ఈడ్చుకెళ్లిన పోలీసులు
కాగా ముఖ్యమంత్రి రోశయ్య వంకాయలపాడులో ఎపిఐఐసి టెక్స్ టైల్స్ పార్కును ప్రారంభించారు. అనంతరం చెంఘీజ్ ఖాన్ పేటలో స్వర్ణ దేవాలయానికి భూమిపూజ చేశారు. గుంటూరు - విజయవాడ మధ్యలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రోశయ్యకు పలువురు న్యాయవాదులు, తెలుగు దేశం ఎంపీలు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి వినతి పత్రం ఇచ్చారు. కొందరు న్యాయవాదులు గుంటూరులో జన్మభూమి ఎక్స్ ప్రెస్ ను నిలిపివేశారు.
Comments
Story first published: Friday, October 22, 2010, 12:36 [IST]