అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

10వ తరగతి విద్యార్థినిని వేధించిన ఉపాధ్యాయులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Anantapur
అనంతపురం: అనంతపురం జిల్లాలో ఓ విద్యార్థిని ఉపాధ్యాయుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. జిల్లాలోని ఓడిసి మండలం తుమ్మలగుండ్ల గ్రామంలోని పాఠశాలలో చదువుతున్న సరస్వతి అనే 10వ తరగతి విద్యార్థిని గురువారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. అమె ఆత్మహత్యకు కారణం అదే పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయులే కారణమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

హరికృష్ణ, శ్రీనివాస్ అనే ఇద్దరు ఉపాధ్యాయులు సరస్వతిని నిత్యం వేధిస్తుండేవాడని విద్యార్థులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వారికి రాణి అనే మరో లేడీ టీచర్ కూడా సహకరిస్తుండేదని అంటున్నారు. సరస్వతి ఆత్మహత్య తెలియగానే పాఠశాలకు వెళ్లిన గ్రామస్తులు బాధ్యులైన ముగ్గురు ఉపాధ్యాయులను గదిలో వేసి బందించారు. ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X