వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వరంగల్లో కాలువలో పడి ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థుల మృతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Warangal
వరంగల్: వరంగల్ జిల్లాలో కాలువలో పడి ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మరణించారు. ఓ వేడుకలో పాల్గొనడానికి హసన్ పర్తి మండలం ముచ్చర్ల గ్రామానికి అన్వేష్, దినేష్ అనే ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు వచ్చారు. అయితే ఆలా బయట విహరించడానికి వెళ్లి వారు కాలువలో పడి మరణించారు. ఈ ఇద్దరు విద్యార్థులు వరంగల్ లోని ఎస్.ఆర్.ఇంజినీరింగ్ కళాశాలలో ఐటి మూడో సంవత్సరం చదువుతున్నారు.

ఇంజినీరింగ్ విద్యార్థుల మృతితో వారి వారి గ్రామాల్లో, ఎస్ ఆర్ కళాశాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X