హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై కొమురం భీమ్ విగ్రహానికి లైన్ క్లియర్
హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై సీమాంధ్రుల విగ్రహాలే ఎక్కువగా ఉన్నాయని, తెలంగాణకు చెందిన కొమురం భీమ్ వంటివారి విగ్రహాలు లేవని తెలంగాణవాదులు అంటూ వస్తున్నారు. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా, గిరిజనుల భూమి హక్కుల కోసం కొమురం భీమ్ పోరాటం చేశాడు. దీంతో కొమురం భీమ్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ప్రతిష్ఠించాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), బిజెపిలతో పాటు పలు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తూ వస్తున్నాయి.
Comments
Story first published: Thursday, October 28, 2010, 16:33 [IST]