వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హీరో నవదీప్ కు రూ. 25వేల జరిమానా: కేసు మూసివేత
ఇటీవల హీరో నవదీప్ తన మిత్రులతో కలిసి కృష్ణానదిలో బోటు షికారుకు వెళ్లి చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. ఏడుగురు మిత్రులతో ఓ ప్రైవేట్ బోటును అద్దెకు తీసుకుని కృష్ణానదిలో షికారుకు వెళ్లారు. నదిలో పడవ ఆగిపోవడంతో వారు నదిలో చిక్కుకుపోయారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని రక్షించారు.
Comments
Story first published: Wednesday, November 3, 2010, 10:51 [IST]