నూజివీడు సబ్ జైల్లో రిమాండ్ ఖైదీ అనుమానాస్పద మృతి
నూజివీడు సబ్ జైలు విషయంలో చాలా కాలంగా వివాదాలున్నాయి. ఈ జైలులో ఇప్పటి వరకు ముగ్గురు మరణించారు. కరుడు గట్టిన నేరస్థుడు రామారావు కూడా ఈ జైలు నుంచే తప్పించుకున్నాడు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంలో అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. పాలనా వ్యవహారాలు కూడా సరిగా లేవని అంటున్నారు.
Comments
Story first published: Thursday, November 4, 2010, 10:31 [IST]