వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పురంధేశ్వరికి విశాఖలో చేదు అనుభవం: నిలదీసిన వరద బాధితులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Purandeswari
విశాఖపట్నం: విశాఖపట్నంలో కేంద్ర మానవ వనరుల సహాయ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరికి గురువారం చేదు అనుభవం ఎదురైంది. వరద బాధితులు ఆమెను నిలదీశారు. విశాఖపట్నం గాజువాకలోని పలు కాలనీలు భారీ వర్షాలకు నీట మునిగాయి. వారిని పరామర్శించేందుకు పురంధేశ్వరి వచ్చారు. ఆమె రావడంతోనే బాధితులు చుట్టుముట్టి నిలదీశారు.

ప్రతి ఏడాది తమ కాలనీలు నీట మునగడం పరిపాటి అయిందని, నీట మునిగిన తర్వాత వస్తున్నారే గానీ సమస్య శాశ్వత పరిష్కారానికి ఎవరు కూడా పూనుకోవడం లేదని బాధితులు చెప్పారు. అధికారులతో మాట్లాడి సమస్య శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని పురంధేశ్వరి వారికి హామీ ఇచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X