కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కర్నూలు జిల్లాలో పాత ఇల్లు కూలి ఐదుగురు మరణం

By Pratap
|
Google Oneindia TeluguNews

Kurnool District
కర్నూలు: కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం కరివెన గ్రామంలో ఇల్లు కూలి ఐదుగురు మరణించారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ సంఘటన జరిగినట్లు సమాచారం. వర్షాలకు విపరీతంగా గోడలు తడిసిపోయి ఇల్లు కూలింది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు.

అది పాతకాలం మిద్దె కావడంతో వానలకు తడిసి కూలిందని గ్రామస్థులు అంటున్నారు. గత కొద్ది రోజులుగా వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. మరణించినవారిలో నాగలక్ష్మి, లోకేష్, చందన అనేవారిని గుర్తించారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొని ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X