తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెసు వాళ్లు పశువులకన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు: గాలి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gali Muddukrishnama Naidu
తిరుపతి: కాంగ్రెసు నాయకులు తనను పశువు అన్న మాటలకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గాలి ముద్దు కృష్ణమనాయుడు స్పందించారు. తాను పశువునే అని అందువల్లనే నిస్వార్థంగా ప్రజలకు సేవ చేస్తున్నానని అన్నారు. అయితే కాంగ్రెసు నాయకులు మాత్రం పశువులకన్నా హీనంగా ప్రవర్తిస్తూ ప్రజలను నిలువునా దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు.

ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య తమ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆస్తుల, తన ఆస్తులపై విచారణకు సిద్ధమనడాన్ని ఆయన ఆహ్వానించారు. అయితే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి వచ్చి చంద్రబాబు, ఆస్తులను, తన ఆస్తులను సిబిఐతో ఎంక్వయిరీ చేయించాలని డిమాండ్ చేశారు. రోశయ్య స్వతంత్ర పార్టీలో ఉన్నప్పుడు కేవలం 116 రూపాయలు తీసుకొని కాంగ్రెసు కు వ్యతిరేకంగా మాట్లాడారని గుర్తు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X