ముఖ్యమంత్రిగా రోశయ్య మార్పు వార్తలు ఉత్తవే: టిజి వెంకటేష్
రోశయ్యకు పార్టీ అండదండలతో పాటు రాష్ట్రంలో ఆయన పాలనను ప్రజలు మెచ్చుకుంటున్నారన్నారు. తీవ్రవాదం, తెలంగాణ ఉద్యమం, వరదల వంటి సమస్యలు ఎన్ని వచ్చినప్పటికీ రోశయ్య అన్నింటినీ ఎదుర్కొంటున్నాడన్నారు. గత సంవత్సరం, ఈ సంవత్సరం వరదలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి రాత్రింబవళ్లు ప్రజలకు అందుబాటులో ఉన్నారన్నారు. కష్టాలు వచ్చినప్పుడు రాత్రింబవళ్లు ప్రజలకు అందుబాటులో ఉన్న ముఖ్యమంత్రి రోశయ్య మాత్రమేనన్నాడు.
Comments
టిజి వెంకటేష్ రోశయ్య గవర్నర్ వెబ్ సైట్లు తెలంగాణ కర్నూలు tg venkatesh rosaiah Governor telangana floods kurnool
Story first published: Thursday, November 11, 2010, 16:00 [IST]