వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రాష్ట్ర విభజనపై శ్రీకృష్ణ కమిటీ తేల్చేది ఏమీ లేదా?
హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతంగానో, ప్రత్యేక రాష్ట్రంగానో చేయడానికి వీలు లేదని, హైదరాబాదు తెలంగాణలో అంతర్భాగమని కెసిఆర్ దుగ్గల్ కు మరోసారి చెప్పారు. 1956 అక్టోబర్ 31వ తేదీన ఏ ప్రాంతాలనైతే సీమాంధ్ర ప్రాంతాలతో కలిపారో, ఆ ప్రాంతాలతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని, ఒక అంగుళం కూడా కదిలించడానికి వీలు లేదని కెసిఆర్ దుగ్దల్ తో చెప్పినట్లు సమాచారం.
Comments
శ్రీకృష్ణ కమిటీ వికె దుగ్గల్ తెలంగాణ సీమాంధ్ర న్యూఢిల్లీ srikrishna committee vk duggal telangana seemandhra new delhi
Story first published: Saturday, November 13, 2010, 10:04 [IST]