వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అధిష్టానంపై ఒత్తిడికే పోలవరంపై చర్చల రాజకీయం: హర్షకుమార్
కాంట్రాక్టర్ల కోసమే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాక ముందే కాలువలు తవ్వుతున్నారని ఆయన విమర్శించారు. డిజైన్ మారిస్తే ముంపు ప్రాంతాలు తగ్గుతాయని, దాని వల్ల గిరిజనులను ఎక్కువగా తొలగించకుండానే పని జరుగుతుందని ఆయన అన్నారు. డిజైన్ మార్చకపోతే నష్టం ఎక్కువగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
Comments
Story first published: Tuesday, November 16, 2010, 15:37 [IST]