వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రతన్ టాటాను రూ. 15 కోట్లు అడిగిన మంత్రి ఎవరు?

By Pratap
|
Google Oneindia TeluguNews

Ratan Tata
డెహ్రాడూన్‌: దేశవాళీ ఎయిర్ లైన్స్ స్థాపనకు తనను ఓ మంత్రి 15 కోట్ల రూపాయలు అడిగాడని టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటా వెల్లడించిన విషయం సంచలనం సృష్టించింది. ఆ మంత్రి ఎవరనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ మంత్రి పేరు వెల్లడించాలనే డిమాండ్ కూడా ముందుకు వస్తోంది. తన ప్రాజెక్టును ముందుకు తీసుకుపోవడానికి తాను ముగ్గురు ప్రధానులను కలిశానని, ఓ వ్యక్తి తన ప్రయత్నాన్ని అడ్డుకున్నారని రతన్ టాటా సోమవారం చెప్పారు. ఎయిర్ లైన్ ప్రారంభించడానికి తన నుంచి ఓ కేంద్ర మంత్రి 15 కోట్ల రూపాయలు డిమాండ్ చేశాడని ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆరోపించారు.

2012లో రిటైర్ కావాలనే తన నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని ఆయన చెప్పారు. విలువకు ప్రాధాన్యం ఇచ్చే వారసుడు దొరికాడని ఆయన అన్నారు. తాను జీవితంలో చాలా త్యాగాలు చేశానని, జీవితంలో తాను సంతోషంగా ఉండదలుచుకున్నానని, అందుకే రిటైర్ కావాలనే ఆలోచనలో మార్పు లేదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X