అవినీతి ఐఏఎస్ లపై చర్యలేవి: భాజపా అధ్యక్షుడు కిషన్ రెడ్డి
ఐఏఎస్ అధికారులు నవీన్ మిట్టల్, శ్రీలక్ష్మి, జగన్మోహన్, వెంకట్రామిరెడ్డి, ఐపీఎస్ ఆఫీసర్ తేజ్దీప్ కౌర్ల ఉదంతాలే నిదర్శనమని, వీరిలో జగన్మోహన్, వెంకట్రామిరెడ్డి మాత్రం కన్ఫర్డ్ ఐఏఎస్లు అని, గత ఐదేళ్లలో ఈ ఐదుగురిపై అనేక రకాల ఆరోపణలు వచ్చాయని, ఆదాయానికి మించిన ఆస్తులు కూడగట్టుకోవడం నుంచి అవినీతి చర్యలకు పాల్పడటందాకా అనేక అక్రమాలకు పాల్పడినట్లు స్పష్టమైందని ఓ ప్రముఖ దినపత్రికలో వార్తాకథనం అచ్చయింది. ఆ ఐఎఎస్ అధికారులపై వచ్చిన అవినీతి ఆరోపణలేమిటనేది కూడా ఆ పత్రిక బయటపెట్టింది.
Comments
Story first published: Wednesday, November 17, 2010, 12:39 [IST]