త్వరలో ఎస్సీ పరీక్షలు పెడ్తాం, ఆందోళన విరమించండి: సబితా ఇంద్రారెడ్డి
హైదరాబాద్ ను ఆరో జోన్ లోకి తెస్తూ అసెంబ్లీ తీర్మానం చేసిన తీర్మానంపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు. ఎస్సై పరీక్షల నిర్వహణ వల్ల ఆరో జోన్ లోని అభ్యర్థులకు ఏ విధమైన అన్యాయం జరగదని నచ్చజెప్పడానికి ప్రయత్నించామని, అయినా తెలంగాణ విద్యార్థులు ఆందోళన విరమించుకోలేదని ఆమె చెప్పారు. ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తామని ఆమె సీమాంధ్ర విద్యార్థులకు హామీ ఇచ్చారు.
Comments
Story first published: Saturday, November 20, 2010, 14:10 [IST]