ఎస్సై పోస్టుల పరీక్షపై ప్రభుత్వానికి సీమాంధ్ర విద్యార్థుల డెడ్ లైన్
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఓ పది మంది విద్యార్థులు 12 బస్సులు ధ్వంసం చేస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందనే సాకు చూపారని ఆయన అన్నారు. సీమాంధ్ర విద్యార్థుల సహనాన్ని అసమర్థతగా భావించవద్దని ఆయన అన్నారు. హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నాగార్జున విశ్వవిద్యాలయంలో లా పరీక్షలను ఆందోళనకారులు అడ్డుకున్నారు. విశ్వవిద్యాలయం గేట్లు మూసేశారు.
Comments
Story first published: Saturday, November 20, 2010, 10:55 [IST]