వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

9 మంది మావోయిస్టుల హతం: భారీ ఎదురు దెబ్బ

By Pratap
|
Google Oneindia TeluguNews

Maoists
విజయనగరం: మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో మంగళవారం తెల్లవారు జామున ఎదురు కాల్పుల్లో 9 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఛత్తీస్ ఘడ్ లోని దంతెవాడ జిల్లా ధర్మరేంజ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, సిఆర్పీఎఫ్ జవాన్లకు మధ్య ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం. సిఆర్పీఎఫ్ బలగాల చేతిలో 9 మంది నక్సలైట్లు మరణించినట్లు అధికారులు చెబుతున్నారు. మృతుల్లో మావోయిస్టు ఏరియా కమాండర్ ఉడుక్ మోచీ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, జార్ఖండ్ సరిహద్దుల్లోని ధర్మరేంజ్ ఏరియాలో సిఆర్పీఎఫ్ బలగాలు జల్లెడ పడుతున్నాయి. కూంబింగ్ ను ముమ్మరం చేశాయి. సిఆర్పిఎఫ్ బలగాలు గాలింపు చర్యలు చేపడుతున్న సమయంలో మావోయిస్టులు ఎదురైనట్లు సమాచారం. ఈ సందర్భంలో ఇరు పక్షాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగినట్లు చెబుతున్నారు. ఇంకా వివరాలు అందాల్సి ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X