వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వైయస్ జగన్ పై అధిష్టానం సీరియస్: కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి
వైయస్ జగన్ పార్టీ నియమాలను ఉల్లంఘిస్తున్నారని ఆయన అన్నారు. పార్టీ క్రమశిక్షణను వైయస్ జగన్ ఉల్లంఘిస్తున్నారని ఆయన అన్నారు. సోనియా, రాహుల్ లను కూడా సాక్షి టార్గెట్ చేస్తోందని ఆయన అన్నారు. వైయస్ జగన్ కాంగ్రెసు పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడని, వైయస్ జగన్ కు చెందిన సాక్షిలో రాహుల్, సోనియాలను టార్గెట్ చేసుకోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తోందని ఆయన అన్నారు. సాక్షి మీడియా వైయస్ జగన్ రాజకీయాల కోసం నడుస్తోందని అందరికీ తెలుసునని ఆయన అన్నారు.
Comments
కిరణ్ కుమార్ రెడ్డి న్యూఢిల్లీ సోనియా గాంధీ మంత్రివర్గం కాంగ్రెసు s jaipal reddy sakshi channel ys jagan congress
Story first published: Saturday, November 27, 2010, 11:20 [IST]