వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సలహాల కోసమే జైపాల్ రెడ్డితో భేటీ అయ్యాను: కిరణ్ కుమార్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran kumar Reddy
న్యూఢిల్లీ: పరిపాలనలో అనుభవజ్ఞులైన కేంద్ర మంత్రి ఎస్ జైపాల్‌రెడ్డి సలహాలు, సూచనలు తీసుకునేందుకే ఆయన్ని కలిసినట్లు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. తన తండ్రితో కలసి జైపాల్‌రెడ్డి మంత్రిగా పనిచేశారని, ఇప్పుడు కూడా తనకు మంచి సలహాలు ఇస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జైపాల్ రెడ్డి మంచి సలహాలు ఇస్తారనే నమ్మకం తనకు ఉందని ఆయన చెప్పారు. జైపాల్ రెడ్డితో భేటీ తర్వాత ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు.

కిరణ్‌కుమార్‌రెడ్డికి తన సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి విస్తారమైన రాజకీయానుభవం ఉందని, కిరణ్ కుమార్ రెడ్డి సమస్యలను పరిష్కరించగలరనే విశ్వాసం తనకు ఉందని ఆయన అన్నారు. యువతరానికి కిరణ్ కుమార్ రెడ్డి ప్రతినిధి అని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X