వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సోనియా గాంధీతో భేటీ వివరాలను చెప్పబోను: ఎస్ జైపాల్ రెడ్డి
సోనియా గాంధీని కాంగ్రెసు శాసనసభ్యుడు మర్రి శశిధర్ రెడ్డి కలిసిన సమయంలో జైపాల్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. వారిద్దరు సోనియా గాంధీతో దాదాపు గంటకు పైగా చర్చలు జరిపారు. పిసిసి అధ్యక్ష పదవికి మర్రి శశిధర్ రెడ్డి రేసులో ఉన్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ చర్చలకు ప్రాధాన్యం చేకూరిందని అంటున్నారు.
Comments
జైపాల్ రెడ్డి శ్రీనివాస్ సోనియా గాంధీ మర్రి శశిధర్ రెడ్డి న్యూఢిల్లీ jaipal reddy srinivas sonia gandhi marri sashidhar reddy new delhi
Story first published: Saturday, December 4, 2010, 14:40 [IST]