అగ్రదేశాల సరసన భారత్ ను నిలబెట్టేందుకు కృషి: నరేంద్రమోడీ
State
oi-Srinivas
By Srinivas
|
హైదరాబాద్:
అభివృద్ధి
చెందిన
దేశాల
సరసన
భారతదేశాన్ని
నిలబెట్టడానికి
గుజరాత్
కృషి
చేస్తుందని
గుజరాత్
ముఖ్యమంత్రి
నరేంద్రమోడి
ఆదివారం
భారత
పారిశ్రామిక
సమాఖ్య
సదస్సులో
అన్నారు.
గుజరాత్
రాష్ట్రంలో
పెట్టుబడులు
పెట్టాలని
ఆయన
పారిశ్రామిక
వేత్తలను
కోరారు.
పారిశ్రామిక
వేత్తలతో
స్నేహపూర్వక
విధానాలతో
పాటు,
అత్యుత్తమ
మౌలిక
వసతులను
గుజరాత్
ప్రభుత్వం
పెట్టుబడులను
ఆకట్టుకుంటోందన్నారు.
తమ
రాష్ట్రంలో
పెట్టుబడులు
పెట్టేవారికి
తమ
ప్రభుత్వం
పూర్తిగా
సహకరిస్తుందన్నారు.
తమ
రాష్ట్ర
అభివృద్ధిని
చూసి
పెట్టుబడులు
పెట్టాని
పారిశ్రామికవేత్తలకు
మోడి
పిలుపునిచ్చారు.
సమావేశ
అనంతరం
మోడీ
రామోజీఫిల్మ్సిటీ
సందర్శనకు
వెళ్లనున్నారు.
ఈ
రోజు
సాయంత్రం
5గంటలకు
తిరిగి
గుజరాత్
వెళ్తారు.