పర్వతనేని ఉపేంద్ర విగ్రహావిష్కరణలో మాజీ సిఎం రోశయ్య, చిరంజీవి
కాని కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చిరంజీవి కాంగ్రెస్ అవసరమైతే బయటనుండి మద్దతు ఇస్తామని చిరంజీవి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, సీపీఎం రాష్ర్ట కార్యదర్శి రాఘవులు, బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు, టీడీపీ నేత ఎరన్న్రాయుడు హాజరయ్యారు.
Comments
రోశయ్య ఉపేంద్ర చిరంజీవి వెంకయ్యనాయుడు నారాయణ హైదరాబాద్ rosaiah upendra chiranjeevi venkaiahnaidu narayana hyderabad
Story first published: Sunday, December 5, 2010, 11:33 [IST]