మందకృష్ణను కలిసిన తలసాని, మంద జగన్నాథం, విమలక్క
కాంగ్రెస్ మేనిఫెస్టోలో వర్గీకరణ అంశం ఉన్నదని ఆయన గుర్తు చేశారు. తాము దానిని విస్మరించలేదని చెప్పారు. మందకృష్ణను అరుణోదయ విమలక్క కూడా కలిసి సంఘీభావం తెలిపారు. కాగా మందకృష్ణపై ఆబిడ్స్ పోలీసు స్టేషన్లో 153 తదితర సెక్షన్లతో కేసు నమోదు చేశారు. రాత్రి పదిగంటల తర్వాత బహిరంగ సభను నిర్వహించినందుకు కేసు నమోదు చేశారు.
Comments
తలసాని శ్రీనివాస్ యాదవ్ మంద జగన్నాథం మందకృష్ణ మాదిగ విమలక్క హైదరాబాద్ talasani srinivas yadav manda jagannadham manda krishna madiga vimalakka hyderabad
Story first published: Sunday, December 5, 2010, 14:15 [IST]