వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పాకిస్తాన్ ఆత్మాహుతి దాడుల్లో 40 మంది దుర్మరణం
రెండో ఆత్మాహుతి దళ సభ్యుడిని పోలీసులు పట్టుకోవడానికి ప్రయత్నించారు. దీంతో అతను మరో కార్యాలయం వెలుపల తనను తాను పేల్చేసుకున్నాడు. గాయపడినవారిలో 20 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. తీవ్రంగా గాయపడినవారిని పెషావర్ లోని ఆస్పత్రికి తరలించారు. ఈ దాడులకు ఎవరు బాధ్యులనేది తెలియడం లేదు. ఇద్దరు సహాయ రాజకీయ ఏజెంట్లు మాత్రం సురక్షితంగా బయటపడ్డారు.
Comments
Story first published: Tuesday, May 29, 2012, 9:43 [IST]